సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యులకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన క్రోసూర్ పిహెచ్సి సిబ్బంది.

 క్రోసూరు అక్టోబర్ 13(అక్షరకృష్ణ)సమ్మె చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు మద్దతుగా సోమవారం పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైద్యులకు సంఘీభావం తెలిపారు.