"అన్నప్రసాద పధకం విరాళం"

 విజయవాడ 07 మే 2025(అక్షరకృష్ణ): దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో అన్న ప్రసాదం వితరణ నిమిత్తం విజయవాడ నగరం మాచవరంకు చెందిన మారోజు దేవీ మల్లేశ్వరి 1లక్ష రూపాయలు విరాళం అందించారు.తేది. 07.05.2025 దేవస్థానమునకు విచ్చేసి విరాళం అందించారు.ఈ సందర్బంగా దాతకు, కుటుంబీకులకు అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేసి, చిత్రపటం, ప్రసాదాలను అందించడమైనది.