అమరావతి :ఉచిత ఇసుక పై సామాజిక మాధ్యమం వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై సీఎం సీరియస్ కఠినచర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు ప్రభుత్వప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై సీఎం ఆందోళన ప్రజలను తప్పుదారిపట్టించేలా సాగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ముకేష్ కుమార్ మీనాకు ఆదేశాలు ఉద్దేశ పూర్వక అబద్దాలతో ఉచిత ఇసుకపై ప్రజలలో అనుమానాలు రేకెత్తేలా ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం కలెక్టర్లు,ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి,ఈ తరహా వ్యవహారాలపట్ల కఠినంగా వ్యవహరించాలని ముకేష్ కుమార్ మీనాను ఆదేశించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై జిల్లా స్ధాయిలో నిజానిజాలను వెలికితీసి, బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించ వద్దని గనులశాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం స్పష్టమైన ఆదేశాలు.
October 05, 2024
ఉచిత ఇసుక పై సామాజిక మాధ్యమం వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై సీఎం సీరియస్
కఠినచర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు
ప్రభుత్వప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై సీఎం ఆందోళన
ప్రజలను తప్పుదారిపట్టించేలా సాగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ముకేష్ కుమార్ మీనాకు ఆదేశాలు
ఉద్దేశ పూర్వక అబద్దాలతో ఉచిత ఇసుకపై ప్రజలలో అనుమానాలు రేకెత్తేలా ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం
కలెక్టర్లు,ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి,ఈ తరహా వ్యవహారాలపట్ల కఠినంగా వ్యవహరించాలని ముకేష్ కుమార్ మీనాను ఆదేశించిన ముఖ్యమంత్రి
ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై జిల్లా స్ధాయిలో నిజానిజాలను వెలికితీసి, బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించ వద్దని గనులశాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం స్పష్టమైన ఆదేశాలు.